బిక్కవోలు మండలం రంగాపురం లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి మహాలక్ష్మి, కుమార్తె సనాతని శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి జనసేన బిజెపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేసి ఎన్డీఏ అభ్యర్థులైన పురందేశ్వరి ని, నల్లమల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.