నీటి మునిగిన పంట పొలాలను చూసి గగ్గోలు పెడుతున్న రైతులు

58చూసినవారు
నీటి మునిగిన పంట పొలాలను చూసి గగ్గోలు పెడుతున్న రైతులు
ఒక వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మరో వైపు వరదలు కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి ఏలేరు ప్రాజెక్టు నుంచి ఊహించిన దానికంటే అధిక మొత్తంలో నీరు విడుదల చేయడంతో పాత పెద్దాపురంలోని ఏలేరు కాలువకు ఆనుకున్ని ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. వరి చేలుకు పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టేశామని, అకాల వరదలు తీవ్రంగా నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్