నేడు రాజమండ్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

64చూసినవారు
నేడు రాజమండ్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
అత్యవసర మరమ్మతుల నిమిత్తం మంగళవారం రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ సోమవారం తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రకాష్ నగర్, గాంధీపురం-2, 3, శ్యామల నగర్, రామాలయం సెంటర్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్