ఈనెల 5న జాబ్ మేళా: తూ. గో కలెక్టర్

60చూసినవారు
ఈనెల 5న రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరు ఎన్ఏసీ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రాజమండ్రిలోని కార్యాలయంలో కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్