దోషులను వెంటనే శిక్షించాలి

66చూసినవారు
అమలాపురం అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానపర్చిన దోషులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు సోమవారం డిమాండ్ చేశా రు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. అనంతరం కోనసీమ జిల్లా డి. ఆర్. ఓ ఎం వెంకటేశ్వరకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్