చోరీ కేసులో మరో నిందితుడికి రిమాండు

80చూసినవారు
చోరీ కేసులో మరో నిందితుడికి రిమాండు
యానాం పరిధిలోని దరియాలతిప్ప ఏటిగట్టు మార్గంలోని రాయల్ క్లబ్లో భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు యెద్దు అలెక్స్ ను సోమవారం స్థానిక పాతబస్టాండు సమీపంలో అరెస్టు చేసినట్లు ఎస్సై మురుగానందన్ తెలిపారు. అలెక్స్ ను న్యాయ మూర్తి ఎదుట హాజరుపరచగా 15 రోజుల రిమాండు విధించారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు పోతుల సుబ్బారావు పరారీలో ఉన్నాడన్నారు.

సంబంధిత పోస్ట్