అభివృద్ధి జోరు పెంచాలి: ఎమ్మెల్యే

64చూసినవారు
పెద్దాపురం నియోజకవర్గంలో గడిచిన అయిదేళ్లుగా వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా నీరు గారిందని, చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ సమన్వయ సమావేశం పెద్దాపురంకార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయా గ్రామాల, పట్టణాల టీడీపీ నాయకులు జోరు పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్