చేబ్రోలులో పవన్ నివాసంలో వినాయకుడికి పూజలు

73చూసినవారు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వరద ముంపు నుంచి త్వరగా ఉపశమనం పొందాలని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు. సకాల విఘ్నేశ్వరుడు పిఠాపురం ప్రజలపై జాలి చూపాలని కోరారు.

సంబంధిత పోస్ట్