ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

51చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. స్వామివారి పవిత్రత, మహాతేజోవంతుడుగా వర్థిల్లడానికి నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఆఖరి రోజు ఉదయం మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమంజన సేవ చేశారు. అలంకారోత్సవం జరిపారు. పంచహారతులు ఇచ్చారు. మహాశాంతి హోమాన్ని చేసి పూర్ణాహుతి జరిపారు. సాయంత్రం స్వామి వారిని గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు.

సంబంధిత పోస్ట్