పులి సంచారం జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం

71చూసినవారు
ద్వారకాతిరుమల మండలం నాగులపల్లి పంచాయతీ శివారులో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం అప్రమత్తమైన జిల్లా అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు ఉన్న చోట పీవోపీ టెక్నిక్ ద్వారా పాదముద్రలు సేకరిస్తున్నారు. అలాగే పులి సంచరిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్