ఆర్డీవోను కలిసిన దళితనేత తెన్నేటి సురేష్ మాదిగ

82చూసినవారు
ఆర్డీవోను కలిసిన దళితనేత తెన్నేటి సురేష్ మాదిగ
నరసాపురం ఆర్డీవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దాసి రాజును గురువారం ఎమ్మార్పిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ జిల్లా ప్రతినిధి, సామాజిక కార్యకర్త తెన్నేటి సురేష్ మాదిగ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మత్సపూరి దళితుల ఇళ్ల సమస్య, పలు అంశాలపై చర్చించారు. ఆయన వెంట ఎమ్మార్పిఎస్ఎస్ డివిజన్ విద్యార్థి విభాగం అధ్యక్షులు మల్లవరపు నాగేంద్ర తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you