విజయవంతంగా సీఎం జగన్ మలి విడత ప్రచారం
![విజయవంతంగా సీఎం జగన్ మలి విడత ప్రచారం](https://media.getlokalapp.com/cache/ca/55/ca55bf52589a564f980145b7c6fd4105.webp)
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో ఈ ప్రచార భేరి మోగింది. ఇవాళ కొండేపి, మైదుకూరు, పీలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రచార సభలు, షెడ్యూల్ వివరాలు ఇలా..
* మే 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
* 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
* 30న కొండెపి, మైదుకూరు, పీలేరు
* మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు.
ప్రచార సభలు, షెడ్యూల్ వివరాలు ఇలా..
* మే 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
* 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
* 30న కొండెపి, మైదుకూరు, పీలేరు
* మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు.