GET READY: ఇవాళ ఉ.9.30 గంటలకు..

70చూసినవారు
GET READY: ఇవాళ ఉ.9.30 గంటలకు..
AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 నుంచి మ.12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. 
ALL THE BEST

సంబంధిత పోస్ట్