ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

50చూసినవారు
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు.. వికేంద్రీకరణ విధానంలో చేయనున్నట్లు తెలిపింది. రైతు సేవా, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రైతులు, కౌలు రైతుల వివరాలతో ఈ-పంట, ఈ-కేవైసీ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్