మేయర్ కావటిని కలిసిన నూతన సిటీ ప్లానర్

54చూసినవారు
మేయర్ కావటిని కలిసిన నూతన సిటీ ప్లానర్
గుంటూరు నగర సిటీ ప్లానర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాంబాబు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం గుంటూరులోని సంపత్ నగర్ లోని మనోహర్ నాయుడు కార్యాలయంలో ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణకు నగర సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నూతన సిటీ ప్లానర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్