మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయం

72చూసినవారు
ఈ ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివరం మంగళగిరి 8, 9 వార్డులు ఎల్బీనగర్, ఇప్పటం రోడ్డు ప్రాతంలో శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మురుగుడు లావణ్య మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తోనే అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని, ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్