బాపట్ల పట్టణంలోని అన్ని ప్రాంతాలలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాలనీలలో సరిగా పర్యటించలేదన్నారు. జగనన్న కాలనీలలో నిరంతరం తాగునీటి సేవలు అందిస్తామన్నారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు.