వరుస హత్యలకు పాల్పడిన మహిళా ముఠా అరెస్ట్

78చూసినవారు
వరుస హత్యలకు పాల్పడిన మహిళా ముఠా అరెస్ట్
గుంటూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన తల్లి కూతుళ్లను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయక మాటలతో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తూ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. 2022 మార్కాపురంలో ఆస్తికోసం మేనత్తను, 2023 తెనాలిలో అప్పు ఎగ్గొట్టేందుకు వృద్ధురాలని, 2024 తెనాలిలో బీమా డబ్బులు కోసం మద్యంలో సైనెడ్ కలిపి వ్యక్తిని హత్య చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్ తరలించారు.

సంబంధిత పోస్ట్