లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం: పార్థసారథి

65చూసినవారు
లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం: పార్థసారథి
గుంటూరు జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులతో శనివారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి పార్థసారథి, డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ లీలావతి హజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఇటీవల జరిగిన లోక్ అదాలత్లో ఎస్పీ సతీశ్ కుమార్ చొరవతో ఎక్కువగా కేసులు పరిష్కారం అయ్యాయని అన్నారు.

సంబంధిత పోస్ట్