ఎంపీ లావుకు శుభాకాంక్షలు తెలిపిన గురజాల జనసేన నేతలు

83చూసినవారు
ఎంపీ లావుకు శుభాకాంక్షలు తెలిపిన గురజాల జనసేన నేతలు
గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జనసేన నేతలు, మంగళవారం గుంటూరులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్వగృహంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపుకు కృషి చేసినందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గురజాల జనసేన నేతలను అభినందించారు. ఎంపీని కలిసిన వారిలో జనసేన నేతలు దూదేకుల కాశీం సైదా, దూదేకుల సలీం, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్