తెలంగాణ మద్యం పట్టివేత

70చూసినవారు
తెలంగాణ మద్యం పట్టివేత
మాచవరం మండలంలోని శ్రీరుక్మిణీపురం గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ కె. సతీష్ తెలిపారు. గ్రామానికి చెందిన మెగావత్ బాలీబాయి మద్యం విక్రయిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం దాడులు నిర్వహించగా ఆమె వద్ద నుంచి 36 తెలంగాణ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్