50 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ

52చూసినవారు
50 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ
మంత్రి నారా లోకేశ్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా దుగ్గిరాల మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు శుక్రవారం ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 50 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్