నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి: డీఎస్పీ

62చూసినవారు
నరసరావుపేట పట్టణ, రూరల్ పరిధిలో వినాయక చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని. ఆదివారం డీఎస్పీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. అలానే నిర్వాహకులు నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు కూడా పాటించాలని తెలిపారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలు నిమజ్జనానికి రెడీ అవుతున్నాయని తెలిపారు. నిమజ్జనం సమయంలో చిన్నారులు, మహిళలు లేకుండా చూసుకోవాలన్నారు. పోలీస్ శాఖ ఇచ్చే సూచనలను నిర్వాహకులు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్