పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి: వైద్య నిపుణులు శ్రీవిద్య

71చూసినవారు
గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యుని నిపుణులు శ్రీవిద్య అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాంటప్పుడు ఎలాంటి అంటువ్యాధులు రావని ఆమె అన్నారు. ముఖ్యంగా పరిసరాలు సక్రమంగా లేనప్పుడు అంటువ్యాధులు మలేరియా డెంగీ వ్యాధులు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు.

సంబంధిత పోస్ట్