పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

81చూసినవారు
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
పెదకూరపాడు మండలంలోని కంభంపాడు, 75 తాళ్లూరు, పెదకూరపాడు గ్రామాలలో అధిక వర్షాలకు గురైన పంట పొలాలను లాంఫామ్ శాస్త్రవేత్తలు ప్రత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త ఎస్. రాజమణి, తెగుళ్లు విభాగం ప్రధాన శాస్త్రవేత్త పి. కిషోర్ వర్మ, అగ్రనామి శాస్త్రవేత్త సిహెచ్. నాగజ్యోతి సోమవారం పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐ శాంతి, గ్రామ వ్యవసాయ సహాయకులు  పి. చిన్నబాబు,  బి. జ్యోతి, హసన్ బాజీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్