జగన్ తిరుమల లడ్డూ రుచి చూశారా?: అనిత (వీడియో)

58చూసినవారు
తిరుమల శ్రీవారిని దర్శనానికి వైఎస్ జగన్ వెళ్లకుండా ఎవరూ ఆపడం లేదని హోంమంత్రి అనిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవుడిపై నమ్మకం ఉంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి. అబ్దుల్ కలాం, సోనియా, షారుక్ ఖాన్ లాంటి వారే డిక్లరేషన్ ఇచ్చారు. జగన్‌ను పండితులు ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తేనే నాలుగైదు సార్లు తల దువ్వుకుంటారు. అసలు మీరు ఎప్పుడైనా తిరుమల లడ్డూను రుచి చూశారా?.’ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్