వరద బాధితులకు హీరో సందీప్ కిషన్ సాయం

69చూసినవారు
విజయవాడ వరద బాధితులకు హీరోలు తమ వంతు అండగా నిలుస్తున్నారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తన వంతుగా బాధితులకు సహాయం అందించారు. బాధితులకు సందీప్ కిషన్ టీమ్ ఆహారాన్ని అందించింది. వరద నీటిలో తిరుగుతూ బాధితులకు ఆయన టీమ్ సాయం చేసింది. వీరి సేవలను ఐఏఎస్ లక్ష్మీషా అభినందించారు. ఇలాగే సేవలను కొనసాగించాలని కోరారు. మిమ్మల్ని చూసి మరికొంత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్