ఆగస్టు 16 నుంచి ముంబైకి ఇండిగో సర్వీసులు

83చూసినవారు
ఆగస్టు 16 నుంచి ముంబైకి ఇండిగో సర్వీసులు
విజయవాడ ఎయిర్ పోర్టు-ముంబైకి ఆగస్టు 16 నుంచి ఇండిగో సర్వీసులు నడపనుంది. రోజూ సాయంత్రం 6.30కు ముంబై నుంచి విమానం బయలుదేరి రా.8.20 కి గన్నవరం చేరుకుంటుంది. రాత్రి 9 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 11కు ముంబైకు చేరుకుంటుంది. ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్,యూకే, యూఎస్ఏ వెళ్లే ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీ ఉంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత పోస్ట్