కమలాపురం నగర పంచాయతీలో విస్తృత పెట్రోలింగ్

80చూసినవారు
కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కమలాపురం సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కమలాపురం నగర పంచాయతీ పరిధిలో శుక్రవారం రాత్రి మత్తు పదార్థాలపై విస్తృతంగా పర్యటనలు నిర్వహించారు. నగర పంచాయతీలోని ప్రతి వీధిలో మత్తు పదార్థాలు ఎవరైనా సేవించే వారు కానీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు మనో ధైర్యాన్ని ఇచ్చే కొరకు పెట్రోలింగ్ ను నిర్వహించామని సిఐ తెలిపారు. స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్