చౌడేశ్వరి మాతకు 108 కళశాలతో జలాభిషేకం

70చూసినవారు
వల్లూరు మండల పరిధిలోని దుగ్గాయపల్లిలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం అమ్మవారికి 108 కళశాలతో జలాభిషేకం నిర్వహించారు. అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దుగ్గాయపల్లి, పెద్దపుత్త, వెంకటాపురం వీవర్స్ కాలనీలకు చెందిన మహిళలు తమ గృహాల నుంచి కళశాలతో జలాన్ని తీసుకొని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అర్చకుల పూజల అనంతరం మహిళలు అమ్మవారికి కళశ జలాలతో అభిషేకం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్