జనరంజక పాలన టిడిపి తోనే సాధ్యం

50చూసినవారు
జనరంజక పాలన టిడిపి తోనే సాధ్యం
జనరంజక పాలన టిడిపి తోనే సాధ్యమని మండపేట ఎమ్మెల్యేవేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా కపిలేశ్వర పురం మండలం తాతపూడి గ్రామం గోపాలరావుపేట కు చెందిన పెట్టా సురేష్, నేరేడిమిల్లి వెంకటేశ్వర రావు, పెట్టా వెంకటరమణ, సరెళ్ళ శ్రీనివాసరావు, నేరేడిమిల్లి నిఖిల్, పెట్టా కృష్ణంరాజు, బూల సుబ్బారావు, నేరేడిమిల్లి అనిల్ కుమార్, మాసాబత్తుల భరత్, పెట్టా సత్యనారాయణ సోమవారం టిడిపి లో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్