ముమ్మిడివరం: కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

59చూసినవారు
చినకొత్తలంకలో అమ్మవారిని మంగళవారం శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకరించారు. ముమ్మిడివరం మండలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ. 50వేల కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి దేవిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

సంబంధిత పోస్ట్