కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

79చూసినవారు
కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
కాకినాడ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం పర్యటన చేస్తున్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రకటిస్తారు. విజయవాడ నుంచి హెలికాప్టర్ లో నేరుగా సామర్లకోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిఫ్యాడ్ వద్ద దిగుతారు. అక్కడ నుండి కిర్లంపూడి, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్