పెద్దాపురంలో గర్భిణులకు సీమంతాలు

63చూసినవారు
పెద్దాపురంలో గర్భిణులకు సీమంతాలు
పెద్దాపురానికి చెందిన మన పెద్దాపురం గ్రూప్ ప్రతిష్ఠాత్మకంగా మాతృత్వం పేరుతో నిర్వహిస్తున్న గర్భిణులకు పౌష్టికాహారం అందజేత కార్యక్రమం ఈ శుక్రవారం నాటికి 25 వారాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా గ్రూపు సభ్యులు 25 మంది గర్భిణులకు సీమంతాలు చేశారు. అలాగే నెలవారి వైద్యం కోసం దూరప్రాంతాల నుండి వచ్చిన 150 మంది గర్భిణులకు 25 వంటకాలతో పౌష్ఠికాహరం అందజేశారు.

సంబంధిత పోస్ట్