వరద బాధితులకు ప్రభుత్వ సహాయం అందించిన జిల్లా కలెక్టర్

79చూసినవారు
నాగాయలంక మండలం ఏటిమొగ ఎంపీపీ స్కూలులో గ్రామానికి చెందిన 461 వరద బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డీ. కే. బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం ప్రభుత్వ సహాయం పంపిణీ చేశారు. వీరిలో 450 కుటుంబాలు మత్స్యకారులు ఉండటంతో వారికి బియ్యం 50 కిలోలు చొప్పున అందచేశారు. జనసేన నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఆర్డీఓ ఎం. వాణి, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్