డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

57చూసినవారు
డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
పెడన నియోజవర్గం బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామం హరిజనవాడ నందు డ్రైనేజ్ తవ్వకం పనులను పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మురుగు నీటి పారుదలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్