బొబ్బా రూ. 10 లక్షలు వితరణ

79చూసినవారు
బొబ్బా రూ. 10 లక్షలు వితరణ
వరద బాధితుల సహాయ నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు పెనమలూరు నియోజకవర్గంలోని వణుకూరుకు చెందిన ప్రముఖ రియల్టర్ బొబ్బా గోపాలకృష్ణ మంగళవారం రూ. 10 లక్షలు చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మాజీ జడ్పీటీసీ గొంది శివరామకృష్ణలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్