లేనిపోని నిందలు నిందలు వేయడం మానుకోవాలి

69చూసినవారు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం టిడిపి పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ టిడిపి నాయకుల పై నిందలు మోపటాన్ని ఖండించారు. ప్రశాంతంగా ఉన్న పట్టణంలో రౌడీ మూకలతో గొడవలు చేయించింది నువ్వే కదా అని పేర్ని నానీను ప్రశ్నించారు. వైసిపి నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్