వలసపల్లిలో మహిళపై కర్రలతో దాడి

67చూసినవారు
వలసపల్లిలో మహిళపై కర్రలతో దాడి
ముసముసునూరు మండలం వలసపల్లి గ్రామంలో వాడుకున్న నీళ్ళు రోడ్లపైకి వచ్చాయని సమీపంలోని వారు దాడి చేసినట్లు అనురాధ, పల్లెపాము సునీతలు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. గాయాల పాలైన వీరిని 108 అంబులెన్ లో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాళ్లు, కర్రలు, పారలతో దాడి చేశారని, గడచిన మూడు నెలలుగా వేధిస్తున్నారంటూ బాధితులు వాపోయారు. వారి నుంచి పోలీసులు సమాచారం సేకరించారు.

సంబంధిత పోస్ట్