నూజివీడు: జర్నలిస్టులకు అతి త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ

50చూసినవారు
నూజివీడు శాసనసభ్యులు, మంత్రి కొలుసు పార్ధ సారథి శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టులకు సంబంధించినటువంటి, జర్నలిస్టుల సంక్షేమం, సేవా కార్యక్రమాలను కూడా తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్