అంగన్వాడీ కేంద్రంలో సామూహిక సీమంతాలు

78చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో సామూహిక సీమంతాలు
గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పౌష్టికాహార మాసోత్సవం సందర్భంగా గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు రక్తహీనత గురి కాకుండా పోషకాహారం తీసుకోవాలని, పండ్లు చిరుధాన్యాలు, ఆకుకూరలు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడి కార్యకర్తలు బి. నాగమణి, పీ. వి. సాయిలక్ష్మి, యం. స్వరూప రాణి, కె. లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్