తిరువూరులో కోతులు, కుక్కల నిర్మూలన కోరుతూ ర్యాలీ

85చూసినవారు
తిరువూరు పట్టణంలో సోమవారం కోతులు, కుక్కల నిర్మూలన కోరుతూ సామాజిక ర్యాలీ నిర్వహించారు. వీటివల్ల మానవాళికి జరుగుచున్న నష్టంపై నినాదాలు చేశారు. కోతులు వల్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతుల పంటలు కాపాడాలంటే కోతలు నిర్మాలించాలన్నారు. తిరువూరు బైపాస్ రోడ్డు నుండి వినాయక గుడి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్