పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

52చూసినవారు
విజయవాడ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె. వి భాస్కరరావు అధ్యక్షతన సింగ్ నగర్ లో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ బుడమేరు వరద ముంపుతో జలదిగ్బంధమైన విజయవాడ నగరంలోని 32 డివిజన్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఇన్సెంటివగా హార్దిక సహకారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్