రేపు ఎమ్మెల్యే కార్యక్రమాల వివరాలు

59చూసినవారు
రేపు ఎమ్మెల్యే కార్యక్రమాల వివరాలు
నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని తలముడిపి గ్రామంలో శనివారం ఉదయం 10.00 గం.లకు జరిగే ప్రజా వేదిక కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య హాజరవుతారని పార్టీ నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కావున మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనవలసిందిగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్