కర్నూలు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి

52చూసినవారు
కర్నూలు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి
నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బానకచర్ల నుంచి వెలుగోడు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆదాం (మోత్కూరు గ్రామానికి చెందిన వ్యక్తి) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్