ఎమ్మిగనూరు - Yemmiganur

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
బీజేపీలోకి భారీ వలసలు ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి కొండా
May 07, 2024, 09:05 IST/

బీజేపీలోకి భారీ వలసలు ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి కొండా

May 07, 2024, 09:05 IST
చేవెళ్ల ఎంపీ పార్లమెంట్ పరిధిలో బీజేపీలోకి వలసల పరంపర కొనగుతుంది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ కార్పొరేటర్ మమత ప్రవీణ్ భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ యొక్క న్యాయబద్ధమైన పాలన, నరేంద్ర మోడీ విధానాలను నచ్చి వారు పార్టీలోకి వచ్చామనడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. బీజేపీ గెలుపులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, కొలన్ శంకర్ రెడ్డి , అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి , మీర్పెట్ మున్సిపల్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ ,బడంగ్ పేట మున్సిపల్ అద్యక్షులు వెంకట్ రెడ్డి ,కార్పొరేటర్లు నీలా రవి నాయక్ , శ్రవణ్ పాల్గొన్నారు.