అస్తమించిన ఎర్ర సూరీడు ఏచూరి

54చూసినవారు
అస్తమించిన ఎర్ర సూరీడు ఏచూరి
అలుపెరగని బాటసారి ఏచూరి అస్తమించటం ఆయన అభిమానులకు తీరని లోటని డోన్ పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు భానుసింగ్ అన్నారు. శనివారం డోన్ లోని పెన్సనర్స్ భవన్ లో సీతారం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భానుసింగ్ మాట్లాడుతూ వామపక్షనేత, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి దశాబ్దాలుగా పార్టీలో, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, కేవలం కమ్యూనిస్ట్ గా పేరు తెచ్చుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్