పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు: ఎమ్మెల్యే దస్తగిరి

53చూసినవారు
పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శనివారం గూడూరులో వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజా వేదిక గ్రామ సభకు ఎమ్మెల్యే దస్తగిరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్