సీఎం చంద్రబాబుకు కుట్ర రాజకీయాలు తగవు: ఆదిమూలపు

76చూసినవారు
ఏపీలో వంద రోజుల పాలనపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను మళ్లించేందుకు సీఎం చంద్రబాబు ఏకంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి కుట్ర రాజకీయాలు తగవని శనివారం కోడుమూరు వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ హెచ్చరించారు. సి. బెళగల్ లో ఆయన మాట్లాడారు. సీనియర్ పొలిటిషియన్ అని పదేపదే చెప్పుకునే బాబు సున్నితమైన అంశాలను రాజకీయాలకు వాడుకోవడం ఏ మాత్రం సహించరాని నేరమన్నారు.

సంబంధిత పోస్ట్