టిడిపిలో చేరిన ఆర్యవైశ్యులు
. నందికొట్కూరు పట్టణం , వైసీపీ నాయకులు మంగళవారం నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య సమక్షంలో బైసాని శ్రీనివాసులు, బైసాని భార్గవ్ , చంద్రగుప్త, బలుపాల రాజు, , తదితరులు 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.